Home » cji
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. సుప్రీం కోర్టు.. హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కరువైందని.. పాతికేళ్ల క�
సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశాన�
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన 50వ సీజేఐ కాబోతుండటం విశేషం. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే.
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కసరత్తు ప్రారంభించిన విష�
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స�
సంప్రదాయం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించిన తర్వాత, పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం సమావేశం జరగదు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాన్ని కొలీజియం భౌతిక సమావేశంలో నిర్ణయిస్తుంది, ఇక్కడ సుప్�
AP Governor : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం (ఏప్రిల్ 25) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిజీబిజీగా గడిపారు.
సీబీఐపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు