Home » cji
సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ NV రమణ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార�
కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది.
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. కొండవీటి వాగు ప్లాంట్ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ(నూతల పాటి వెంకటరమణ) నియామకం ఖరారైంది. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్నాథ�
గత వారం..ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. న్యాయవాదుల, హక్కుల సంఘాలు,సామాన్యుల నుంచి బోబ్డే తీవ్ర విమర్శలు ఎదుర్క�
Freedom of speech is one of the most abused freedoms in recent times ఇటీవల కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగానికి గురవుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్ ఆంక్షలను ఉల్
47 woman advocates write to CJI దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డేను, �
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ