-
Home » clash
clash
అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ
అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది.
Karnataka Clash : కర్ణాటకలో ఈద్ మిలాద్ సందర్భంగా ఘర్షణ…అయిదుగురికి గాయాలు
కర్ణాటక రాష్ట్రంలో ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్ లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన వ్యక్తు
Manipur CM Biren Singh : నేడు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?
నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం....
Karnataka High Court : అలా చేస్తే హత్యాయత్నం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
Uttar Pradesh : యూపీలో దారుణం.. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని.. గ్రౌండ్ లోనే బాలుడిని చంపిన మరో బాలుడు
14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
Bengal Politics: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయట.. మమత బెనర్జీ ఏంటి ఇలా అనేశారు?
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
Kolhapur: నిన్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్, నేడు మహారాష్ట్రలో ఔరంగాజేబ్.. కొల్హాపూర్ పట్టణంలో హింసాత్మక ఘర్షణలు
ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా
SRH vs MI: ఉప్పల్ మైదానంలో తాగుబోతుల హల్ చల్.. బయటకు పంపిన పోలీసులు
ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఓ వైపు హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా మరో వైపు స్టేడియంలో గొడవ జరిగింది.
Tirupati Clash : తిరుపతిలో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
Hyderabad Central University : హెచ్ సీయూలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ
హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. స్టూడెంట్ ఎన్నిక సమావేశం సందర్భంగా పోస్టర్స్ అతికించే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది.