Home » Clashes
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ
చిత్తూరు జిల్లా పూతలపట్టులో YCP – TDP నేతలు కొట్టుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే..కొద్దిసేపటి అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూతల
ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
కడప : జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల జంప్లు కావడం..విబేధాలు పొడచూపడం వంటివి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆకే�