Home » Clashes
వైవీ సుబ్బారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. ఎవరూ వినిపించుకోలేదు. పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. YV Subba Reddy - Alluri District
తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందుల�
పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్బజార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా�
జూపల్లి, తుమ్మల, పొంగులేటి వ్యవహారంతో రచ్చ
కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేం�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సీనియర్ లీడర్ శశి థరూర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక ఈ పోటీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అమితాసక్తి చూపిస్తున్నారు. మరి కొంత మంది నేతలు కూడా పోటీకి స�
హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఏడీజీ (శాంతి, భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరోవర్గం వారిని అడ్డుకుంది. దీంతో కొంతమంది ఓ బోటుకు నిప్పు పెట్టారు