Home » Clean
ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొ�
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పాఠాలు, విద్యాబుద్ధలు నేర్పాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్ను శుభ్రం చేయించారు. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. విద్యార్థులతో పాఠశాల ప�
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా వాన, చలికాలంలో వచ్చే జలుబు, ముక్కు దిబ్బడలకు మంచి ఔషధంగా పని చేస్తుంటుంది. అమెరికాలోని Arizona ప్రాంతంలో ఉండే Rozaline యువతి...ముక్కు రంధ్రాల్లో పొట్టు తీసిన రెండు వెల్లిపాయలను పెట్టుకుంది. అనంతరం 1
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఊహించని రీతిలో ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున�
ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే బంధువులు, కుటుంబసభ�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ అధికారి...అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
హైదరాబాద్ : ఆరడుగులంటే మనిషి కూడా అర అంగుళం కూడా లేని దోమంటే చాలు హడలిపోతాడు. దోమల సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ ఎంసీ టెక్నాలజీని వాడుతు..వినూత్న యత్నాలు చేపట్టింది. చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసంలో దోమలతో సతమతమవుతున్న వారి ఉపశమనం కోస�
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�