-
Home » Clean
Clean
SC-ST Act: దళిత విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు కడిగించిన ప్రిన్సిపాల్
ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొ�
Govt School Students Clean Toilet : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం..విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ప్రిన్సిపల్
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పాఠాలు, విద్యాబుద్ధలు నేర్పాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్ను శుభ్రం చేయించారు. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. విద్యార్థులతో పాఠశాల ప�
Garlic : సైనస్ పరిష్కారం కోసం ముక్కులో వెల్లుల్లి పెట్టుకున్న యువతి..తర్వాత
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా వాన, చలికాలంలో వచ్చే జలుబు, ముక్కు దిబ్బడలకు మంచి ఔషధంగా పని చేస్తుంటుంది. అమెరికాలోని Arizona ప్రాంతంలో ఉండే Rozaline యువతి...ముక్కు రంధ్రాల్లో పొట్టు తీసిన రెండు వెల్లిపాయలను పెట్టుకుంది. అనంతరం 1
Corona Clean : కరోనా కాలం.. ఇంట్లో రోజూ శుభ్రం చేయాల్సినవి ఏంటో తెలుసుకోండి…
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఊహించని రీతిలో ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున�
ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం
ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే బంధువులు, కుటుంబసభ�
ఆదివారం జనతా కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో అమానుషం : అటెండర్ తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్ఓ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ అధికారి...అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
దోమల్ని చంపటానికి డ్రోన్లు : GHMC వినూత్న యత్నాలు
హైదరాబాద్ : ఆరడుగులంటే మనిషి కూడా అర అంగుళం కూడా లేని దోమంటే చాలు హడలిపోతాడు. దోమల సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ ఎంసీ టెక్నాలజీని వాడుతు..వినూత్న యత్నాలు చేపట్టింది. చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసంలో దోమలతో సతమతమవుతున్న వారి ఉపశమనం కోస�
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2019…ఏపీకి నాలుగు,తెలంగాణకి మూడు
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�