Home » CLEANING
Vande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను అనుకరిస్తూ భారతీయ రైల్వే ఈ కొత్త ప్రయత�
ఇటీవలి కాలంలో తక్కువ వయస్సువారు దంతసమస్యలకు గురై కట్టుడు పళ్ళు పెట్టించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది.
How to sanitize phone at home? మనలో చాలామంది మొబైల్ స్క్రీన్ను శుభ్రంగా ఉంచడానికి టెంపర్ గ్లాస్ నుంచి కవర్ల వరకు ప్రతిదీ ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ చేసిన తరువాత, కూడా ఫోన్ స్క్రీన్ మురికిగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఫోన్ స్క్రీన్ మురికిని పో�
కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. దీని కోసం ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని ఆంక్షలు అనుకున్నా..ప్రజారోగ్యం కోసం పాటించటం అందరి బాధ్యత. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు �
లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి పనులు, వంట పనులతో బిజీ అయిన ప్రముఖ నటులు..
గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ