clear

    Central Government : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదు : కేంద్రం

    March 13, 2023 / 04:49 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్య�

    ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్

    November 2, 2020 / 12:30 AM IST

    RTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రెండు రాష్ట్రాల ఆర్ట�

    Wearing Masks Must : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    July 18, 2020 / 06:45 AM IST

    Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�

    చైనాకు క్లారిటీగా,క్లియర్ గా తేల్చి చెప్పిన భారత్

    July 15, 2020 / 09:41 PM IST

    తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌న�

    ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు

    April 4, 2020 / 09:12 AM IST

    ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�

    నగరంలో ప్లాస్టిక్ ఏరివేత : అతిక్రమిస్తే ఫైన్లే

    October 2, 2019 / 06:01 AM IST

    ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా..కార్యాచరణ రూపొందించింది. 50 మైక్రాన్ల కన్న తక్కువ నిడివి గల కవర్లను ఉపయోగించే వారికి జరిమానాలను విధించనున్నారు అధికారులు. నగరంలో ఉన్న పార�

    హర్యాణా ఎవరిని ఆశీర్వదించబోతుందో అర్థమైంది

    September 8, 2019 / 10:43 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్

    రేపు అకౌంట్లలో డబ్బులు :పుసుపు-కుంకుమ నిధులపై వీడిన సస్పెన్

    April 3, 2019 / 03:58 PM IST

    ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�

    నామినేషన్ పడింది : కోర్టు ఆదేశాలతో మాధవ్ కు లైన్ క్లియర్

    March 25, 2019 / 12:46 PM IST

    వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ కు లైన్ క్లియర్ అయింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వే�

    ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన…ఫైన్ చెల్లించిన మేయర్

    February 4, 2019 / 05:52 AM IST

    నో పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాన్ని పార్కింగ్ చేయడం తప్పేనని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. రాంగ్ పార్కింగ్ విషయంలో తనను ప్రశ్నిస్తూ నెటిజన్లు  పోస్టింగ్ చేయడంపై మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ స్థాయి వ్యక్తి�

10TV Telugu News