climate change

    సింథటిక్ బీఫ్ తినడం ప్రారంభించాలి, ధనిక దేశాలకు బిల్ గేట్స్ పిలుపు

    February 17, 2021 / 12:39 PM IST

    Bill Gates synthetic beef: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ప్రపంచంలోని ధనిక దేశాలకు ఓ పిలుపు ఇచ్చారు. ఇక నుంచి మనమందరం 100శాతం సింథటిక్ బీఫ్(ల్యాబ్ లో తయారు చేసిన గొడ్డు మాంసం) తినడం ప్రారంభించాలని బిల్స్ గేట్స్ చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్క

    వాతావరణ మార్పులకు ఇదే సంకేతం : కేరళ మున్నార్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

    February 12, 2021 / 08:20 AM IST

    climate change Munnar records in February : వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కేరళలోని కొండ ప్రాంతమైన మున్నార్‌పై ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులకు గట్టి సంకేతాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. దక్షిణ భారత కశ్మీర్‌గా పేరొందిన మున్నా�

    వాతావరణ మార్పులతో వ్యాధుల దాడి..జాగ్రత్త అంటున్న వైద్యులు

    October 30, 2020 / 09:23 AM IST

    Attack of diseases with climate change : తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే..రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణాలు తెలియకుండానే జ్వరాలు వస్తుండడంతో..కరోనా వచ్చిందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంటోంది. ఈ కాలంలో కరోనా �

    అరుదైన ఘనత…టైమ్స్ పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా 16ఏళ్ల చిన్నారి

    December 11, 2019 / 02:19 PM IST

    వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన గ్రేటా థన్ బర్గ్ అనే 16 ఏళ్ల చిన్నారిని ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్�

    ఢిల్లీ సీఎం డెన్మార్క్ పర్యటనకు అనుమతి నిరాకరణపై స్పందించిన కేంద్రం

    October 9, 2019 / 11:31 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డెన్మార్క్‌ పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఇవాళ(అక్టోబర్-9,2019)స్పందించారు. మేయర్ స్థాయి వ్యక్తులు పాల్లొనే కార్యక్రమం కనుక ఆ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనేందుకు అనుమతి నిరాకరించి�

    టన్ను ఉపదేశాలకంటే… ఔన్సు ప్రాక్టీస్ విలువైనది

    September 23, 2019 / 03:44 PM IST

    ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న  మోడీ ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని

    భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదట

    September 11, 2019 / 02:15 PM IST

    వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారానికి 50శాతం డిమాండ్ పెరిగిపోతుంది. కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా 30శాతం పంట దిగుబడులు మందగిస్తాయని ఫలితంగా 2050 నాటికి ఆహారం దొరక్క చాలా ఇబ్బంద�

    షాకింగ్ న్యూస్ : భారత్‌లో అరటి పళ్లు ఇక కనిపించవా..‌!

    September 5, 2019 / 08:48 AM IST

    అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన

    మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

    May 1, 2019 / 10:43 AM IST

    విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా?

10TV Telugu News