Home » close
హౌస్టన్లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం త
ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. �
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనలు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడి నాలుగు నెలలు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో కాదులేండి. మన దేశ�
కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�
గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడ