close

    అమెరికాపై చైనా ప్రతీకారం…చెంగ్డూలోని యూఎస్ ఎంబసీ మూసివేతకు ఆదేశం

    July 24, 2020 / 09:59 PM IST

    హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్‌కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం త

    భూమికి దగ్గరగా నియోవైస్ తోకచుక్క…మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది

    July 17, 2020 / 08:39 PM IST

    ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. �

    2021 సమ్మర్ వరకు సినిమా థియేటర్లు మూత

    July 17, 2020 / 06:41 PM IST

    క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌లు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూత‌ప‌డి నాలుగు నెల‌లు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో కాదులేండి. మన దేశ�

    స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

    May 18, 2020 / 07:46 AM IST

    కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�

    దేవుడా : ఇక గుళ్లో తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ ?

    May 13, 2020 / 05:38 AM IST

    గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్�

    విదేశీయులకు నో ఎంట్రీ, రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేకున్నా సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం

    April 25, 2020 / 06:24 AM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే

    కరోనావైరస్ : ‘చైనా జంతు మార్కెట్లు మూసివేయాలి’… డబ్ల్యూహెచ్‌ఓపై పరిరక్షణ నిపుణులు ఒత్తిడి

    April 8, 2020 / 01:29 AM IST

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.

    అమెరికా బాటలోనే! : భారత్ లో కరోనా ఎలా విజృంభిస్తుందో చూడండి

    March 26, 2020 / 02:24 PM IST

    భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�

    తెలంగాణ సరిహద్దులు మూసివేత

    March 23, 2020 / 07:43 AM IST

    కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు  నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ  ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన  వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

    నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ

    March 20, 2020 / 04:55 AM IST

    తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడ

10TV Telugu News