close

    కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్

    March 13, 2020 / 04:03 PM IST

    కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, ప

    ‘స్థానిక’ సమరం : మద్యం షాపులు బందు..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

    March 9, 2020 / 03:56 PM IST

    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.

    26న సూర్యగ్రహణం : 13గంటలు శ్రీవారి ఆలయం మూసివేత

    December 16, 2019 / 10:44 AM IST

    స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబ�

    రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు బంద్

    December 13, 2019 / 03:00 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్‌ అప్‌గ్రేడేషన్‌,

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారు

    November 26, 2019 / 01:31 PM IST

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.

    గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైవోవర్ మూడురోజుల పాటు మూసివేత

    November 23, 2019 / 11:16 AM IST

    గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

    వాహనదారులకు గమనిక : ట్యాంక్ బండ్ క్లోజ్

    November 9, 2019 / 01:32 AM IST

    ఆర్టీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్‌ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు సీపీ �

    ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

    August 28, 2019 / 02:42 AM IST

    ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధా

    5 నెలల్లోనే క్లోజ్ : జనసేన ఆఫీస్ కి TOLET బోర్డు

    August 26, 2019 / 01:49 PM IST

    ఏపీలో మరో జనసేన ఆఫీస్ క్లోజ్ అయ్యింది. జనసేన నేతలు ఆఫీస్ భవనాన్ని ఖాళీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ ఆఫీస్ కి టులెట్ బోర్డు పడింది. ప్రత్తిపాడులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో జనసేన ఆఫీస్ ఉంది. పార్టీ కార్యాలయాన్ని ఖ�

    ముఖ్యగమనిక : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మద్యం షాపులు బంద్

    April 14, 2019 / 01:50 AM IST

    ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిల�

10TV Telugu News