-
Home » Cm Arvind Kejriwal
Cm Arvind Kejriwal
మనీశ్ సిసోడియా మళ్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా..? ఆయన ఏమన్నారంటే
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించే విషయంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పందించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను వదలని ఈడీ.. విచారణకు రావాలంటూ మరోసారి సమన్లు జారీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది.
Sukesh Chandrasekhar: త్వరలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్
2020లో హైదరాబాద్లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ముడుపులు అందాయి. వాటితో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్లో మూడు అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.
కేజ్రీవాల్ ప్రసంగానికి అడ్డుపడిన మోదీ మద్దతుదారులు
కేజ్రీవాల్ ప్రసంగానికి అడ్డుపడిన మోదీ మద్దతుదారులు
Arvind kejriwal : కన్నీరు పెట్టుకున్న ఢిల్లీ సీఎం
Arvind kejriwal : కన్నీరు పెట్టుకున్న ఢిల్లీ సీఎం
Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు
Wrestlers: రెజ్లర్లకు తాను మద్దతుగా ఉంటానని కేజ్రీవాల్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతున్నారని విమర్శించారు.
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది.
Arvind Kejriwal: బీజేపీ సీబీఐని ఆదేశిస్తే అలాకూడా జరగొచ్చు.. సీబీఐ విచారణ హాజరుకు ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం
నన్ను 100 సార్లు సీబీఐ, ఈడీ పిలిచినా విచారణకు సహకరిస్తా. దేశంకోసం పనిచేస్తున్నా.. దేశం కోసం ప్రాణం ఇస్తా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశంలో చెప్పారు.
Delhi Governor VK Saxena : ఐఐటీల్లో చదివారని గర్వపడనక్కర్లా, సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారని ఐఐటీల్లో చదివామని గర్వపడనక్కర్లేదని సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.
CM Arvind Kejriwal: దేశాభివృద్ధిలో వృద్ధుల ఆశీర్వాదం కూడా అవసరమే.. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ ..
ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.