Home » cm chandrababu
2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
దేవినేని ఉమ పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానన్నాడు.
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
రాజకీయ కుట్రతో కల్తీ లిక్కర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
వేలం పాట నిర్వహించి.. బెల్టు షాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్.
ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.
స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టీడీపీ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట.
ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు.
అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర.
రేపు విజయవాడలో ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.