Home » cm chandrababu
16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి.
క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్నిలకు ఆదేశాలు అందాయి.
పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంకా బాగా కలిసి పనిచేసే దానిపై దృష్టి పెడతానని చంద్రబాబు అన్నారు.
అందుకే ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి హైదరాబాద్లో తాము బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తోంది.
హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం జరగ్గా.. పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం.
దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తుందట. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య.
ఈసారి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని కితాబిచ్చారు. కలెక్టర్లు సమర్ధవంతంగా పని చేశారని ప్రశంసించారు.
కొన్ని గ్రామాలు, మండలాల మార్పులపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.