-
Home » cm chandrababu
cm chandrababu
విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఐదేళ్లలో 32వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీలు పెంచారు. లక్ష 20వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు.
అప్పటివరకు జగన్ అధికారంలోకి రారు, వారిని కలుపుకుని వెళ్ళే పార్టీకే భవిష్యత్తు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను.
ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్.. ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుంది- సీఎం చంద్రబాబు
2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా సరఫరా అవుతుందన్నారు.
వాటర్ వార్.. గట్టెక్కేది ఎలా? రేవంత్ సర్కార్కు హెడెక్గా మారిన నీళ్ల లొల్లి
ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ఇప్పటిది కాదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారుతూ..వాటర్ వార్ తెలుగు స్టేట్స్ పాలిటిక్స్లో వేడిని రాజేస్తుంటుంది.
చంద్రబాబు జైలుకి వెళ్లిన ఆ కేసుకి ఎండ్కార్డ్ పడ్డట్లేనా? వైసీపీ నేతలు చెప్తున్నట్లు ఇంకా స్కోప్ ఉందా?
తాము అధికారంలోకి వస్తే మళ్లీ కేసులు రీఓపెన్ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అవసరమైతే పైకోర్టుకు వెళ్తామంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
నారావారిపల్లెలో సంక్రాంతి సందడి.. పిల్లలతో దేవాన్ష్ పోటీ.. మురిసిపోయిన చంద్రబాబు దంపతులు
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లె సందడిగా మారింది. నారా, నందమూరి కు�
సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు, లోకేశ్ .. వీడియో వైరల్
Chandrababu Naidu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రా
కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల్ల సాగర్కు ఎందుకు?: చంద్రబాబు
నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా కూడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. చంద్రబాబుకి ఇబ్బంది కలగొద్దనే ఈ నిర్ణయం..!
నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు.
పక్క రాష్ట్రంతో గొడవలు వద్దు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే మాట
రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయన్నారు.