-
Home » cm chandrababu
cm chandrababu
2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు- సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయం వారందరిలో కనిపించింది- పేర్నినాని
అమరావతి పేరుతో రెండేళ్లలో 43 వేల కోట్లు అప్పులు మంజూరు చేసుకున్నారు. 13 వేల కోట్లు డ్రా చేసి తినేశారు.
జగన్వి ఊసరవెల్లి రాజకీయాలు.. అమరావతిపై విషం చిమ్మారు- సీఎం చంద్రబాబు
జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ.
అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో లక్షా 19వేల మంది మహ�
అమరావతి పేరుతో అడ్డగోలు అవినీతి.. సీఎం చంద్రబాబుపై సజ్జల ఫైర్
లెక్కాపత్రం లేకుండా అప్పులు చేసేసి దోచేస్తున్నారు. నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటున్నారు. అమరావతిలో మాకు సీట్లు, ఓట్లు రాలేదా..?
రాజధానిలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు.. 24 గంటలు డెడ్ లైన్
చిన్న నిప్పు రవ్వ అంటుకునో, మరో చిన్న కారణంతోనో అంత స్థాయి ప్రమాదం అయ్యే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు.
ఏపీలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్.. లక్ష మందికి ఉద్యోగాలు.. నేడే శంకుస్థాపన
రూ.1.36 లక్షల కోట్ల పెట్టబడితో మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం..
హైదరాబాద్ను మించేలా అమరావతి నిర్మాణం.. కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం- సీఎం చంద్రబాబు
ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు అనేకమందిని కలిశా. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ను కలిశా. హైదరాబాద్ కు అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాం.