-
Home » cm chandrababu
cm chandrababu
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు.. ఈ నియోజకవర్గాల్లో పర్యటన
Chandrababu Naidu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. అయితే, ఈనెల 20, 21 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
వంగవీటి రాధాకి రాజకీయ మహర్దశ..! చంద్రబాబుతో భేటీ అందుకేనా? హామీ వచ్చేసిందా?
2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా..అప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ..ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
ఏపీలో నూతన అధ్యాయం.. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు..! టీడీపీ పొలిటికల్ స్కెచ్ అదేనా..!
2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. సూపర్ సిక్స్ పథకాలపై ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాల్లో రాజకీయం గేర్ మార్చింది. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమవైపు తిప్పు
ఏపీలో నవశకం.. నేడు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ప్రారంభం..
ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఎస్, వన్ క్యూ పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు.
ముందు పురపోరు.. తర్వాతే పల్లెపోరు..? స్థానిక ఎన్నికలపై కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్..!
మార్చిలోనే మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2నే గ్రామ పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయింది. జూన్లో జిల్లా మండల పరిషత్తుల పదవీకాలం కూడా ముగియనుంది.
జగన్ మావిగన్ వ్యాఖ్యలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది- సీఎం చంద్రబాబు
రాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్ సీరియస్ వార్నింగ్..!
ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్లు పంపిస్తున్నారు.
జంబో టు మినీ..! టీడీపీ కార్యవర్గంలో మార్పులు ఎందుకు? అధిష్టానం లెక్కలేంటి?
ఓవైపు సీనియర్లు..ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు..ఇలా అందరికి పదవులు అకామిడేట్ చేయడం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారట.
మూలపేట పోర్ట్ చుట్టూ రాజకీయ రచ్చ.. క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ ఫైట్.. అసలు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి?
మూలపేట పోర్ట్ను పనులను తమ హయాంలోనే ఎక్కువ భాగం పూర్తి చేశామంటే..తామే అధిక భాగం పనులు పూర్తి చేశామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు.