Home » cm chandrababu
ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.
దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.
8 వారాల్లో అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను..
గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 16.30 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి.
ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
భూమిని అమ్మే వ్యక్తి తప్పనిసరిగా చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.
ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది.