Home » cm chandrababu
కుప్పంలో నేడు చంద్రబాబు రచ్చబండ..
మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే �
ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై
ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సింహపురి ఆసుపత్రిలో అవయవదానం వ్యవహారం వివాదానికి దారి తీసింది. గిరిజన కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవయవదానం �
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఏపీ విభజనపై మోడీ రోజుకో మాట మారుస్తున్నారని… నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ఏపీ, తెలం�
‘ఫణి’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే విపత్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్�
నిరంతరం తాను రాజకీయాల్లో ఉన్నా..కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం రావాలని తాను కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా 1992లో హెరిటేజ్ సంస్థను నెలకొల్పి ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరీకి అప్పగించినట్లు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా పూ