Home » cm chandrababu
టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది.
పుట్టపర్తి శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా జరగగా ఈ వేడుకలకు పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్య రాయి, నారా లోకేష్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్లో..
నాస్తికులను సైతం ఆధ్యాత్మికంవైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి అని కీర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 137 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు.
ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.
గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు.
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి.