Home » cm chandrababu
వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా
జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఫుల్ స్వింగ్లో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి క�
దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.
ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
విజయవాడ: ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను
టీడీపీ మేనిఫెస్టో విడుదలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రేపటికి వాయిదా వేశారు.
జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.