Home » cm chandrababu
తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఎన్నికల వేళ ఏపీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి అధికార టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు.
ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో
ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగ
లోకేష్.. సీఎం కొడుకు అయ్యి ఉండి అడ్డదారిలో మంత్రి అవుతారా అంటూ ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. నారా లోకేష్
అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్�
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా... అది కూడా సెలవు రోజున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను
సినీ నటుడు, కమెడియన్ అలీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. అలీ పొలిటికల్ ఎంట్రీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. సడెన్ గా సీన్ మార్చే
చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పడం ఆపాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు ఒక్కడే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నాడా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉందని, చంద్రబాబు ఓడిపోయినంక మళ్లీ హైదరా�
బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ విజయవాడ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 08వ తేదీ శుక్రవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. కౌశల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారు. సమావేశంలో ఏం చర్చ�