Home » cm chandrababu
అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న,
ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు.
మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోనని తెలిపారు.
ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.