Home » cm chandrababu
ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..? ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన
ఎన్నికల నోటిఫికేషన్ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసే�
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన ఆయన మీడియాతో
ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.
కేసీఆర్ ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు అని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘నోరు అదుపులో పెట్టుకోవాలని.. నా జోలికొస్తే తాటతీస్తా..
గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. తన భర్త నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్ర�
ప.గో.: పెంటపాడులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో వైసీపీ చీఫ్ జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ డబ్బు కేసీఆర్ ఇచ్చారో, మోడీ ఇచ్చారో చెప్�
తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.