Home » CM JAGAN review
ఏపీలోనూ కరోనా టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనాను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
mystery illness in eluru aiims report : ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. గాలి, నీటిలో లెడ్, నికెల్ ఎక్కువ మోతాదులో అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే.. ఆహార పదార్థాల్లో మెర్క్యురీ ఉన్నట్లుగా తేలిందని హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్
cm jagan new districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాల పునర్విభజనపై అధికారులతో ఇవాళ(నవంబర్ 16,2020) సీఎం జగన్ సమీక్షించనున్నారు. కాసేపట్ల
Nadu-Nedu in health department: వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి
తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చ�
అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురానున్నారు. ‘ది�
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్కు 3,768 పరీక్షలు చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ