Home » cm jagan
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అన�
రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి అంశాలు చెప్పిందో ఏపీ ప్రభుత్వం వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూపెట్టింది. కమిటీ చెప్పిన విషయాలను బాబు తప్పుగా చెప్పారని తెలిపారు. అంతకంటే ముందు..సీఎం జగన్ ప్రసంగించే సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 17 మ
3 రాజుధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘంగా..మాట్లాడుతుండడంపై అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు గంట సేపు మాట్లాడరని, ముఖ్యమంత్రి జగన్ను మాట్లాడనీయకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని సీ�
రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురి�
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన