Home » CM KCR
అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao
పాలేరులో మూడు పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చిన నన్ను అవమానించావు. పాలేరు ప్రజలు నిన్ను క్షమించరు. Tummala Nageswara Rao
పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ప్రజలే ఆలోచించాలి. CM KCR
ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవనాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.
సవాళ్లతో సై అంటే సై అంటున్న నేతలు
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి చావు నోట్లో తలపెట్టి సాధించాం. ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే. ఎంతోమంది పిల్లల చావులకు కారణం అయ్యారు. CM KCR
గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
Telangana Election Campaign: తెలంగాణ పోరులో ప్రచార పర్వంపై ఫోకస్ పెడుతున్నాయి పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుండటం… మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్