Home » CM KCR
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
అభివృద్ధి ఆగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. CM KCR
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర్ ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు.
మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR
అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే. CM KCR
రాష్ట్రంలో జగన్ వస్తే వర్షాలు వరదలు వస్తాయని చెప్పారు. మరిప్పుడు ఏమైంది? రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే అర్హత జగన్ కి లేదు. Somireddy
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. గొడ్డలి భుజాన పెట్టుకొని వాళ్లు వస్తున్నారు. CM KCR
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా...భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టిందన్నారు.