Home » CM KCR
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు. కేజీ టు పీజీ ఎటు పోయింది? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? Kishan Reddy
YS Sharmila Criticise BRS Manifesto
రూ.500లకే సిలిండర్ అని మేమంటే.. ఆయన రూ.400కే ఇస్తామన్నారు. మేము రూ.4వేల పెన్షన్ అంటే.. ఆయన రూ.5వేలు అన్నారు. Revanth Reddy
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.
కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు.
రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.
తన బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో..
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
కేసీఆర్ ప్రభుత్వం పోవాలని.. బీజేపీ ప్రభుత్వం రావాలని.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. Kishan Reddy
కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని కానీ 4కోట్లమంది ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.