Home » CM KCR
చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.
తెలంగాణ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయంపై అసదుద్దీన్ స్పందించారు.
కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. టిక్కెట్లు అమ్ముకున్నారని గాంధీ భవన్ లో గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడం కాదు.. ముందు డిపాజిట్లు తెచ్చుకోవాలి. Harish Rao
బీఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే భేదాలు లేవు. అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశాము. CM KCR
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య కారెక్కారు.
అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను విమర్శించిన బీఆర్ఎస్ నేతలు.. మా పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాపీ కొట్టారంటూ విమర్శించారు.
హుజూరాబాద్ లో ఒక వ్యక్తిని ఓడించేందుకు రూ.2వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు. మరి రాష్ట్రంలో మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు. కేసీఆర్ పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్స్ కు వచ్చినది మాత్రమే. Raghunandan Rao