Home » CM KCR
కారు చీకట్లు.. ఏపీలో పరిస్థితులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు CM KCR
విడిపోతే మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని భయపెట్టారు. CM KCR
కాంట్రాక్టులు, కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుపై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. Bandi Sanjay Kumar
ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని..డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.
కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓటువేయాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులు ఉండవు. Rahul Gandhi
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందాం. Revanth Reddy
దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు.
Assembly Election 2023 Updates: కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.