Home » CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(జూన్ 22,2020) కోఠిలోని
కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం
తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులక�
కృష్ణా జలాల అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్లో జరిగిన కీలక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు కేసిఆర్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు ఉన్నతాధి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
లాక్ డౌన్ ఎత్తివేస్తే…ఎలా వ్యవహరించాలి ? ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి ? ప్రస్తుతం దీనితో పాటు ఇతర అంశాలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే..2020, మే 03వ తేదీ దగ్గర పడుతోంది. కరోనా రాకాసి కారణంగా భారతదేశ వ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ కొన�