Home » CM KCR
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..
కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృషి �
లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష
తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు