Home » cm Mamata Banerjee
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్�
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్కు జనవరి (2023) 26న రాజ్ భవన్ లో అక్షరాభ్యాసం జరగనుంది. ఈకార్యక్రమం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరగనుంది.
జనవరి 5 పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశా�
ప్రధాని మోడీ తన తల్లి చనిపోయినా ఓ పక్క కొడుకుగా బాధ్యతలు నిర్వహించి మరోపక్క దేశ ప్రధానిగా ముందుగానే ఖరారు అయిన అధికారిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తల్లి అంతిమయాత్రలో కొడుకు పాడె మోయటమేకాదు అంత్యక్రియల్లో తన బాధ్యతను నిర్వర్తించారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి ఓ చిన్న హోటల్ కు వెళ్లారు. అనంతరం అక్కడున్న వారికి వడలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ మమతా బెనర్జీ చాలాసార్లు ఇటువంటి �
టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్లో సువేందు అధికారి కుటుంబానికి �
‘మీరు నిజమైన దేశభక్తులైతే జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేయండి’..అంటూ అసదుద్దీన్ ఒవైసీ, కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.