cm Mamata Banerjee

    మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు..ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు

    July 29, 2020 / 07:04 AM IST

    కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త

    వెస్ట్ బెంగాల్‌లో మోడీ..మమతతో భేటీ..ఏం చర్చించారంటే

    January 11, 2020 / 12:57 PM IST

    కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ఎండగట్టే..మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ..2020, జనవరి 11వ తేదీ శనివారం వెస్ట్ బెంగాల్‌కు చేరుకున్నారు. ఎస్ఎస్‌

    దీదీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే భయం : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

    December 30, 2019 / 04:19 AM IST

    పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు  సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా

    నేను బతికున్నంత వరకు సీఏఏ అమలు కానివ్వను : మమతా బెనర్జీ

    December 28, 2019 / 04:37 AM IST

    తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

    Cyclone Fani : పశ్చిమబెంగాల్‌ వైపు ఫోని

    May 3, 2019 / 03:23 PM IST

    ఫోని తుఫాను ఒడిశాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పూరీ వద్ద మే 03వ తేదీ శుక్రవార�

    స్వీట్‌ వార్నింగ్ : ఇసుక..గులకరాళ్ల స్వీట్లు పంపుతా – మమత

    April 27, 2019 / 01:01 AM IST

    పశ్చిమబెంగల్‌ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ప్�

    లోక్‌సభలో మా పార్టీ నుంచి 35 శాతం మహిళా సభ్యులు :  మమతా బెనర్జీ

    March 8, 2019 / 07:47 AM IST

    పశ్చిమ బెంగాల్ : లోక్‌సభలో తమ పార్టీ నుంచి 35 శాతం మహిళా సభ్యులు ఉన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభించనప్పటికీ.. తమ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రపంచ మహిళా �

10TV Telugu News