Home » CM Nitish Kumar
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యే బీజేపీలో విలీనమయ్యారు.
బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. నితీశ్ తొందర్లోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, తేజశ్వీ యాదవ్ని బిహార్ ముఖ్యమంత్రిగా చేసి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో ఉంటారని వార్తలు వచ్చాయి. వీటికి అన
2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీన�
బీహార్ సీఎం నితీశ్కుమార్ రివర్స్ పంచ్కు ఇప్పటికే బాక్సింగ్ రింగ్లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్కుమార్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
బీహార్ సీఎం పదవికి నితీశ్కుమార్ రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. మంగళవారం (ఆగస్టు9,2022) సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వ�
బిహార్లోని ఎన్డీఏలో ఎలాంటి విభేదాలూలేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే 2025 వరకు కొనసాగుతారని చెప్పారు.
పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా అని బీహార్ సీఎం సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓ మహిళను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం కలుగుతుందని, ఒకవేళ ఓ మగాడు మరో మగాడ�