Home » CM Nitish Kumar
దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వచ్చిన...డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ క్రమంలో నితీశ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి వెళ్లారు. అక్కడ వినోదం కోసం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
భక్తియార్పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్ను ఓ యువకుడు టార్గెట్గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు.
బీహార్ లో 24 గంటల్లోనే భారీగా కరోనా కేసులు నమోదు కావటంతో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
మద్యపాన నిషేధం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం నితీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.
బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు కరోనా కేసులు తగ్గడంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.
Bihar Police Says No Jobs For Protesters: నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా అందులో పాల్గొన్నా ఇకపై వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వారికి సర్కారీ కొలువులు రావు. అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కవు. ఈ మేరకు యువతను హెచ్చరిస్తూ బీహార్ పోలీసులు ఉత్తర్
కాంట్రాక్టర్లు..రాజకీయ నాయకుల స్వార్థంతో ఒకటి కాదు రెండుకాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా రూ.260 కోట్ల రూపాయలు గంగపాలైపోయాయి. సాక్షత్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సీఎం ప్రారంభించి నెల రోజుకూడా �