Home » CM Pushkar Singh Dhami
ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ ను(UCC) అమలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది ఉత్తరాఖండ్.
దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.