Home » CM Revanth Reddy
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారం సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.
చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ కొడుకు, అల్లుడు, బిడ్డకు .. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.
దేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగారని, రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచులు..
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది
కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలే అంటున్నారు గులాబీ బాస్.
వేసవికాలం కావడంతో జన జాతర సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.