Home » CM Revanth Reddy
ఒక సామాజికవర్గం అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత త్వరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. రాజకీయమే పరమావధిగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపుకోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్.
చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు.
మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉండి.. కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్ష్లో ఉన్నారని టాక్. ఎప్పటికి పార్టీని వీడరని పేరున్న నేతలు ఆకర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.
వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు.
KTR: కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్తో డేంజర్ లేదని, ఏక్నాథ్ షిండే లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమిస్తూ..