Home » CM Revanth Reddy
రైతుల విషయంలో ఆందోళన చేసే అధికారం కేసీఆర్ కు లేదు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పంటలు నష్టపోతే ఎందుకు పర్యటించ లేదు?
ఆయన విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం
కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.
స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Phone Tapping Issue : ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలుంటాయి
బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్య, భర్తల మాటలు విన్నదని ఆరోపించారు. అధికారులకు తానే ఆ రోజే చెప్పానని..
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.