Home » CM Revanth Reddy
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుంటే కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ అన్నారు.
GHMCలో పాగా వేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.
ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.
Congress Senior Leaders : సీఎం రేవంత్పై కాంగ్రెస్ సీనియర్ల గుర్రు
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే ప్రమాణం చేయించారు.
చిన్న చిన్న విషయాలకే భగ్గుమనే కాంగ్రెస్ పార్టీని ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు ఎన్నికల ముందు ఏం చేస్తుందోననే ఆందోళన పార్టీలో కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.