Home » CM Revanth Reddy
ఇవాళ్టి నుంచి ఈనెల 21వ తేదీ వరకు 11రోజులపాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ఉండకుండా కేసీఆర్పై దిగజారుడు మాటలు..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు.
తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించే అవకాశం ఉన్నా పోటీపై విముఖుత చూపిస్తున్నారు.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు.
మరి ఇప్పుడు ప్రజలను వారు ఎందుకు దోపిడీ చేస్తున్నారో చెప్పాలన్నారు. తాము ప్రజల..
రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
హైదరాబాద్ శివారులోని బైరామల్గూడ 2వ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.