Home » CM Revanth Reddy
కుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గత మూడేళ్లకు సంబంధించిన కాగ్ ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో స్థాపిత విద్యుత్లో 42 శాతం.. కాళేశ్వరం పంపుల కోసమే వినియోగిస్తున్నారని అభిప్రాయపడింది. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు ఖర్చు అవుతోంద�
విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
అసెంబ్లీలో భాషపై అధికార, ప్రతిపక్షాల వాగ్యుద్ధం
కేసీఆర్ పాలిచ్చే బర్రె వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో తానూ చూస్తానని అన్నారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.