Home » CM Revanth Reddy
కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
డ్యామేజ్ అయిన పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ బృందం పరిశీలిస్తోంది.
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రపంచంలో అద్భుతం అని న్యూయార్కులో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరణ చేశారు. తాజ్ మహల్ వంటి అద్భుతాన్ని అందరూ వెళ్లి చూద్దాం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శకు రావాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు.
ఉభయ సభల్లో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టిన బిల్లు.. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
Revanth Reddy: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. యూనిఫామ్ సర్వీసులు మినహా...