Home » CM Revanth Reddy
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని కేఏ పాల్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ...
సంక్షేమం - అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ జరిగింది.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు.
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది.