Home » CM Revanth Reddy
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.
42వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీమ్ లో సుమారు 6వేల నుంచి 7వేల కోట్ల రూపాయల మేర..
తెలంగాణలో మొత్తం 17 పార్లెమెంట్ స్థానాలు ఉంటే.. 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు.
తమ పోరాటం ఒక్కరిపై కాదన్నారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను..
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, 17 ఎంపీ స్థానాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
మరో రెండుమూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి చెప్పామన్నారు. గ్యారెంటీల అమలుపై సోనియాగాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఒకసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. రేవంత్ రెడ్డిని..
పదవుల కోసం తామేం నోరుమూసుకుని కూర్చోలేదని హరీశ్ రావు చెప్పారు.
Telangana Official Anthem: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన "జయ జయహే తెలంగాణ" అనే గేయం రాష్ట్ర అధికారిక గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా తాజాగా అందెశ్రీ పాడిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతుంది