Home » CM Revanth Reddy
ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్ను..
మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని నిలదీశారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదికకానుంది.
ఇప్పటికే పలు డిపార్ట్ మెంట్లలో మార్పుల చేసిన ప్రభుత్వం.. త్వరలో అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతం ఇచ్చింది.
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.
ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. మేడిగడ్డ డిజైన్కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి.
ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద బహిరంగ సభ
ఒకరోజు ముందు నుంచే ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.