Home » CM Revanth Reddy
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఐదేళ్లలో ఏదైనా జరగొచ్చన్న మల్లారెడ్డి.. అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.
తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఎవరు ఎక్కువ జన సమీకరణ చేస్తే.. అంత ఎక్కువ నిధులు ఇస్తానని సీతక్క అన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే 15 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే..
కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారు.
కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను యధావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం.
మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.