Home » CM Revanth Reddy
డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించనుంది.
ఓవైపు సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్రెడ్డి.. పరిపాలనపై పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ టార్గెట్గా పాలిటిక్స్కు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. గులాబీ ఎమ్మెల్యేల ఆకర్ష్ స్కీమ్ అంశం తెరపైకి �
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ మొదలైంది.
Telangana BRS MLAs : గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే.. నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
HMDA Development Plan : హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో... అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు.
వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.