Home » CM Revanth Reddy
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్రపతిని కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలను అప్పగించింది.
సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం తన నివేదికలో పేర్కొంది.
నేడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.