Home » CM Revanth Reddy
ఇది జస్ట్ లేఖ మాత్రమే కాదు.. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని తాను కోరతానని రేవంత్ రెడ్డి చెప్పారు.
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
తెలంగాణలో 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.
నేడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.