Home » CM Revanth Reddy
కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
"కేవలం చట్టం పరిధి నుంచి, న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
కవిత పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
"ముందు ఆయన కుటుంబం ఒక తాటి మీదకు రావాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు.
తీర్మాన్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించక పోవటం పట్ల కవిత రియాక్ట్ అయ్యారు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సమయం లేదు .. స్థానిక ఎన్నికల పై సర్కార్ ఫోకస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డులను..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది.
రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నా నిబద్దతను ప్రశ్నించలేరు.