Home » CM Revanth Reddy
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వెనకబడ్డాం.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది మోదీ ప్రభుత్వం నిధులతోనే.
పబ్లిక్ నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మంత్రులు, కరప్షన్ అలిగేషన్స్ ఉన్న మినిస్టర్ల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట సీఎం.
యాదాద్రి పవర్ ప్లాంట్ 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు.
డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మరో ట్వీట్లో ఆమె ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారట.
కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు ఉన్నాయి.
రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే నేర్చుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని కేటీఆర్ అన్నారు.
తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్.