Home » CM Revanth Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ కలిశారు. వరద బాధితులకు ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15 లక్షల చెక్కును అందజేశారు.
అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం.
భావి తరాలకు అభయం ఇచ్చేలా తెలంగాణ తల్లి రూపం ఉండాలని శిల్పి రమణారెడ్డి అన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం
కాంగ్రెస్ ఏడాది పాలనలో గులాబీ పార్టీకి ఆటుపోట్లు
Telangana Assembly : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ను తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై
పదేళ్ల పోరాటం తరువాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ప్రజాపాలన నినాదంతో పాలన మొదలు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ 12 నెలల్లో ,,
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు.