Home » CM Revanth Reddy
ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకి తొలగిందని చెప్పొచ్చు.
రెండు ప్యాకేజీలతో నిర్మించనున్న ఈ సొరంగ మార్గానికి ప్యాకేజీ 1కి రూ.421 కోట్లు కేటాయించగా, ప్యాకేజ్ 2కి రూ.405 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది రేవంత్ సర్కార్.
అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే..
తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని,
అక్కడ చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టి.. మిగతా 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడంట.
ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు.
ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది.