Home » CM says yogi adityanath
పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ ఎంతో ఆనందోత్సాల మధ్య సజావుగా జరిగిపోయింది. ఇక రామమందిర నిర్మాణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఎంతోమంది ప్రజలు. ఈ చారిత్రాత్మక శుభకార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు, యూపీ స�